తెలంగాణలోని పవిత్ర పు ణ్యక్షేత్రాల్లో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో దివ్య మహిమాన్విత ప్రకృతి అందాల �
మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో సోమవారం శివుడి ఘట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. శివస్వాములు గ్రామంలోని ఆంజనేయస్వామి మందిరం నుంచి ఆటపాటలతో శనైశ్వర ఆలయంలోని నర్మధ మతా ఆలయం వరకు చేరుకుని 101 కలషా�
కులకచర్ల : డాపూర్ మండలం బొర్రహేమ్యతండా గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన చేశారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప
దోమ : మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి దోమ జడ్పీటీసీ నాగిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజ�
యాలాల : కోరిన కోర్కెలు తీర్చె సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో శోభయమానంగా అభయాంజనేయస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:55 గంటలకు ప్రత్యేక విశేష పూజ కార్యక్రమాలు వేద పండితు�
నందిగామ : నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో శనివారం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేఖ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దేవాల
MP Santosh Kumar | జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లిం
బంజారాహిల్స్ : ఫిలింనగర్లో నిర్మించతలపెట్టిన అభయాంజనేయ స్వామి ఆలయ నిర్వాహణ బాధ్యతలను ఫిలింనగర్ బస్తీవాసులకే అప్పగించాలని, లేని పక్షంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంచాలని పలు బస్తీలకు చెందిన నాయకులు ఖ�
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పాలెం జాతీయ రహదారి వెంట ఉన్న ఆభయాంజనేయస్వామి దేవాలయంలోని నవగ్రహాలను శుక్రవారం తెల్లవారుమున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు సద�