Jagityala | గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి, గుడికో జమ్మి చెట్టును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలను నాటారు.
తాటికొల్లు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన చెల్లమల్ల లక్ష్మయ్య కుమారుడు చల్లమల్ల శ్రీనయ్య 1,11,111 రూపాయలు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నాడు.
Gupta Nidhulu | పంట పొలాల్లో రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. బుధవారం అమావాస్య కావడంతో భక్తులు ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్లగా అక్కడ పరిస్థితిని గమనించి గుప్త నిధుల క�
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) ఊర్కొండ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర
హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం గాయత్రి మాత, ఉప ఆలయముల పున్నర్నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
నల్లమలలో వెలిసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉమా మహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ని�
పెబ్బేరులో హిందూ జా గృతం సభ్యులు చేపట్టిన వినూత్న కార్యక్రమం మన ఊరు-మన గుడి ఆదివారం మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించారు. ప్రతి వారం మున్సిపాలి టీ పరిధిలోని ఒక గుడిని శుభ్రం చేసి సంప్రోక్షణ చేయాలన్న ల�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం స
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు.
నేటి సమాజంలో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఎవరికి వారే తమ వృత్తులను కొనసాగిస్తున్నారు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత మానవ విలువలకు, దైవిక సంబంధాలకు తక్కువయ్యాయనే చెప్పవచ్చు. కానీ, ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ
తెలంగాణలోనే సర్వ మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని రా్రష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం అన్నారం షరీఫ్ దర్గాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మి�