కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు.
Kondagattu | జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది.
చుట్టూ అడవులు.. పచ్చని చెట్ల మధ్య ఆలయం శని, మంగళవారాల్లో పెద్ద సంఖ్యలోదర్శించుకుంటున్న భక్తులు భక్తుల కోరికలు తీరుస్తున్న చాకరిమెట్ల ఆంజనేయస్వామి శివ్వంపేట, జూలై 20: చుట్టూ దట్టమైన అడవి.. పచ్చని చెట్లతో భక�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో నిత్యోత్సవాలు తెల్లవారుజామూన ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివార�