వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది.
Animals Killed: అగ్నిప్రమాదంలో వంద షాపులు కాలిపోయాయి. వాటిల్లో ఉన్న సుమారు వెయ్యి జంతువులు ఆ ఆగ్నికి ఆహుతయ్యాయి. బ్యాంకాక్లోని చాటుచక్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది.
జంతువులపై మనుషులు ప్రేమను ప్రదర్శించాలని పిలుపునిస్తూ జంతు ప్రేమికురాలు స్టెల్లా నేతృత్వంలో పలువురు జలవిహార్ వద్ద గల డాగ్ పార్కులో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పారులో అరుదైన జంతుజాలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం పిల్లల నుంచి పెద్దల దాకా లక్షలాది మంది సందర్శకులను అలరిస్తున్న జంతువుల వరుస మరణాలు అటవీశాఖ అధికారుల న
మెత్తటి జూలున్న సింహాన్ని కౌగిలించుకుని పడుకోవాలని ఉందా?! ఎలుగుబంటి ఒడిలో సేదతీరాలనీ, అడవిదున్న కొమ్ముతో ఆటలాడాలనీ ఎప్పుడన్నా అనిపించిందా... ఏం ఫర్వాలేదు. అవేం పెద్ద కలలు కానేకావు. ఎందుకంటే వీటిని నిజం చే
ప్రమాదాల్లో జంతువులు, పక్షులు గాయపడితే వాటి బాధ వర్ణనాతీతం. ఆ మూగజీవులు తమ వేదనను, నొప్పిని ఎవరితోనూ వెళ్లబోసుకోలేవు. తమను రక్షించమని మొరపెట్టుకోలేవు. అలా నొప్పిని భరిస్తూనే ఉంటాయి. ఇక బాధ ఏమాత్రం భరించల�
మహావీర్ హరిణ వనస్థలి జాతీయవనం విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని నగరంలోని ఆటోనగర్లో మొదలై పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం మీదుగా మర్రిపల్లిలో ముగుస్తుంది.
వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజ�
నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి తొట్ల ఏర్పాటుతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టారు.
పక్షుల కిలకిలారావాలు.. జంతువులు చెంగుచెంగున ఎగిరే శబ్దాలు.. వన్యమృగాల ఘీంకారాలతో పుడమితల్లి పులకరిస్తున్నది. ఒకప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు జీవజాలంతో సందడిగా మారింది.