పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తీవ్రమైన జంతుహింస జరుగుతుందని జంతుహక్కుల సంస్థ ‘పెటా’ ఫిర్యాదు మేరకు ఆ సంస్థపై భూత్పూర్లో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
PETA India | రాష్ట్రంలో జంతువులపై జరుగుతున్న హింసను నిలువరించాలని శాస్త్రవేత్త, పరిశోధన విధాన సలహాదారు (పెటా ఇండియా ప్రతినిధి)డాక్టర్ అంజనా అగర్వాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పా
జ్ఞాపకాలు మనుషులకు మాత్రమే... జంతువులకు ఉండవేమో అనుకుంటాం. అయితే, మనలాగే జీవ పరిణామ క్రమంలో మనకు దగ్గరి బంధువులైన చింపాంజీలకూ జ్ఞాపకాలు ఉంటాయని ఒక అధ్యయనం ఒకటి వెల్లడించింది. అదీ సుదీర్ఘకాలంపాటు చెరిగిప�
మనుషులు తరచుగా ఒకరికొకరు సహకరించుకోవడం సాధారణమే. బంధుత్వం, పరస్పర సంబంధం లేకున్నా ఈ సహకారం కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి సహకారం జంతువుల మధ్య కూడా ఉంటుందని నిరూపించడం చాలా కష్టం. కానీ, మనుషుల మాదిరిగా కొన్న�
వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్టులో సహజసిద్ధంగా తాగు నీరందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. వాగుల్లో చెలిమెల�
Voters Will Be Reborn As Animals | బీజేపీ ఎమ్మెల్యే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగే ఓటర్లు మరో జన్మలో జంతువులుగా పుడతారని అన్నారు. దేవుడితో తాను ప్రత్యక్షంగా మాట్లాడతానని చెప్
పక్షులు, జంతువులు గాయపడితే తమకు సమాచారం అందించాలని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టూ ఎనిమాల్స్(జీహెచ్ఎస్పీసీఏ)పిలుపునిచ్చింది.
Leopard Attacks | చిరుత స్వైర విహారం చేస్తూ వరుసగా పొలాల దగ్గర ఉంచిన మూగజీవాలపైన దాడులు చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఉమ్మడి మద్దూరు పరిధిలోని వివిధ గ్ర
Hyderabad Zoo | వేసవికాలం ప్రారంభమై ఎండలు మండుతున్న నేపథ్యంలో నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కులో జంతువులకు చల్లని తాటాకు పందిళ్లను వేయడానికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ హంటర్రోడ్డు కాకతీయ జూపార్లోని నీల్గా య్, సాంబార్ డీ ర్, చౌసింగా, అడ వి దున్నలను ఒ క్కొకటి చొప్పున దత్తత తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం జూ పార్ అసిస్టెంట్�
నాటు బాంబులను తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు, వణ్యప్రాణులను వేటాడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 24 గంటలు గడువక ముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించార�