అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. అంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
Anganwadis | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెయ్యెండని అన్నరు. గద్దెకు ఎక్కించినం. ఇప్పుడు మమ్మల్ని చూడాలా..? వద్దా..? మాకు రూ.18 వేల చేస్తమని హామీని వాళ్లే ఇచ్చిర్రు. ఆ హామిని అడిగేందుకు వస్తమంటే ఇండ్లల్లనే అరెస్ట్ చేసి�
Anganwadis | మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని అంగన్వాడీలు వాపోయారు.
చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడంతోపాటు క్రమశిక్షణ నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేస్తున్నది. కాగా �
అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘సంపూర్ణ పౌష్టికాహారంతోనే చిన్నారుల్లో శారీరక వికాసం కలుగుతుంది. సరైన సమయంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.
అంగన్వాడీల్లో మరింత పౌష్టికాహారం అందిస్తాం.. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఎగ్ బిర్యానీ పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఒక్క రోజు మురిపెమే అయ్యింది. అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరిట జిల్ల�
అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
తల్లీబిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ్ బీ - పడాయి బ�
అంగన్వాడీల ఆందోళన అట్టుడికింది. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించడంతోపాటు పలు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్�
మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నిత్యం ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలకు అక్షరాలు నేర్పించడం,
రాష్ట్రంలోని గురుకులాలు, అంగన్వాడీలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ నేతలు రూ. 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించా
భావిభారత పౌరులను తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాలు అవస్థల మధ్య కొనసాగుతున్నాయి. సొంతభవనాలు లేక అద్దెభవనాల్లో అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నాయి. శిథిలావస్థలో భవనాలు కొనసాగడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జర�