పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.
ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతుండడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోసపడుతున్నారు. ఏప్రిల్ నెల ముగుస్తున్నా మార్చి వేతనాలు ఖాతాల్లో జమకాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఐసీడీఎస్ అధికారుల చుట్టూ తిరిగి వే�
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 6 నెలల నుండి 2 సంవత్సరాలలోపు చిన్నారుల వయస్సుకు తగినట్లుగా వారిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి అన్నారు. శనివారం 8వ పోషణ ప
Anganwadi Services | గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్గా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ఖాన్ అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. మొన్న అంగన్వాడీలు, నిన్న పారిశుద్ధ్య కార్మికులను ముందస్తుగా అరెస్టు చ�
అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. అంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
Anganwadis | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెయ్యెండని అన్నరు. గద్దెకు ఎక్కించినం. ఇప్పుడు మమ్మల్ని చూడాలా..? వద్దా..? మాకు రూ.18 వేల చేస్తమని హామీని వాళ్లే ఇచ్చిర్రు. ఆ హామిని అడిగేందుకు వస్తమంటే ఇండ్లల్లనే అరెస్ట్ చేసి�
Anganwadis | మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని అంగన్వాడీలు వాపోయారు.
చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడంతోపాటు క్రమశిక్షణ నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేస్తున్నది. కాగా �
అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘సంపూర్ణ పౌష్టికాహారంతోనే చిన్నారుల్లో శారీరక వికాసం కలుగుతుంది. సరైన సమయంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.
అంగన్వాడీల్లో మరింత పౌష్టికాహారం అందిస్తాం.. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఎగ్ బిర్యానీ పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఒక్క రోజు మురిపెమే అయ్యింది. అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరిట జిల్ల�