మండలకేంద్రంలోని సీహెచ్సీలో డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు ప్రథమ చికిత్సపై శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీవోడీటీటీ అధికా
బడి అంటే భయపడటం.. నిత్యం బడికి వెళ్లడానికి పిల్లలు మారం చేయడం.. ప్రతి ఇంట్లో నిత్యకృత్యమే. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించి అక్కడే ఆట వస్తువులతో ఆడిస్తూ.. అక్షరాలకు అంకురార�
ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరుతో ఆధార్ అనుసంధానం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవ�
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సి�
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఆత్మగౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అంగన్వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న
రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ల పోస్టులు తాజాగా భర్తీ అయ్యాయి. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో చేరారు. ఈ పోస్టుల భర్తీ కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్�
ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతేక్యక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరి ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేస్తున్న
రాష్ట్రంలో అర్హులైన అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం స్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5 గంటలకు పైగా కేబినెట్ సమావే�
జనగామ : సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు అండగా ఉంటున్నారు. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న వారి దయనీయస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు. ఆగస్టు 01 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే తల్లి ప
జనగామ : రాష్ట్రంలో త్వరలోనే అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ భవనాలను ఆయా పాఠశాలల ఆవరణలోనే కట్టాలన
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శ్రమశక్తి అవార్డులు స్వీకరించిన అంగన్వాడీ టీచర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్రమశక్తి అవార్డులు సొంతం చేసుకున్న టీచర్లు నల్లా భారతి, ఆడెపు వరలక్ష్మి శని�