అంగన్వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. త్వరలో ప్రకటించబోయే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసింది. పలు డిమ
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలన
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. గడిచిన బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఇప్పటికే మూడు సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచింది.
దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీ టీచర్లకు గుర్తింపునిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి అన్నారు.
అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటికే మూడుసార్లు వేతనాలు పెంచిన ప్రభుత్వం.. రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ జీఓ విడుదల చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర�
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడుతాయని చెప్పారు.
అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్నేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమ�
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీల వ్యవస్థ స్వరాష్ట్రంలో బలోపేతమైంది. టీచర్లు, సహాయకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా వారికి మరికొన్ని కానుకలు ప్రక
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు బీఆర్ఎస్ సర్కారు మరోసారి తీపికబురు అందించింది. ఇంతకు ముందే వారి శ్రమను గుర్తించి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి, గౌరవాన్ని కల్పిస్తూ టీచర్లు అని సంబోధించాలని జీవో జారీ చేశ�