ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ 40-50 శాతం మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించడం శుభపరిణామమని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని నిర్వహించగా కలెక్టర�
పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్కు చేరుకొని ధర్న
మూడు నెలలుగా వేతనాలు అందక అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం అల్లాడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి వేతనాలు రావడం లేదు. బడ్జెట్ లేకపోవడం వల్లనే వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్త�
నాడు ఆదుకున్న కేసీఆర్ సర్కారు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం అందిస్తూ, ఆరేళ్లలోపు బాలలకు ఆటాపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే, ప్రభుత్వం నిర్వహించే పల
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
హామీలు తప్ప.. ఆచరణ మాత్రం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
‘ఓడెక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
‘ఓడెక్కే దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
కేంద్ర ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్కేఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో గ్
జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య వారోత్సవాలను బుధవారం చేపట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రత పనులు చేపట్టగా.. అధికారులు పరిశీలించారు. ఈనెల 15వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతాయని
పిల్లల్లో పోషణ లోపాన్ని గుర్తించి వారికి బాలామృతం ప్లస్ ఇవ్వాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంల
చిన్నారుల ఆలనా పాలనా చూస్తూ వారికి సమయానికి పౌష్ఠికాహారం అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూచనలు అందించే అంగన్వాడీ టీచర్ల పాత్ర అభినందనీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్న