ఉద్యోగోన్నతి పొందినా పూర్తి వేతనాలు చెల్లించకుండా.. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అరకొర సేవలే అందుతున్నాయి. ఆ శాఖలో ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగాతయారైంది. టీచర్లకు చుట్ట�
రాష్ట్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇ ప్పటికే కేంద్ర ప్రభుత�
క్రెచ్ సెంటర్ల విధి విధానాలు వెంటనే వెల్లడించాలని, అప్పటి వరకు సెంటర్ల ప్రారంభం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవా�
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు సగటున 4-9 నెలలుగా వారికి వేతనాలు చెల్లించటం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేయగా, రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఎట్
రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 65 ఏండ్లు నిండిన టీచర్లను రెండు నెలల క్రితం తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల సారమ్మ (56) జ్వరంతో మరణించారు. సారమ్మకు శుక్రవారం జ్వరం రావడంతో పరకాలలోని ఓ దవాఖానలో చేర్పించారు.
ప్లేట్మీల్స్ తినాలంటే రూ.80.. ఫుల్మీల్స్ అయితే రూ.100 ఖర్చు అవుతుంది. అలాంటిది.. గర్భిణులు, బాలింతలు తినే భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. రూ.27.59 మాత్రమే.
గ్రామస్థాయి విధుల్లో అందరి నోళ్లలో నానే నౌకరి.. అంగన్వాడీ టీచర్. ‘వేతనం మూరెడు.. విధులు బారెడు..’ అనే దైన్యం వారిది. సొంత శాఖలో అసలు విధుల కంటే ఇతర శాఖల్లోని అదనపు బాధ్యతలే వీరికి అధిక భారాన్ని నెత్తిన పెడ�
రాష్ట్రంలోని పోటీపరీక్షలు సహా ఎస్సెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లపై సర్కారు కొరడా ఝలిపించనున్నది. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నది. కేంద�
ప్రభుత్వం ఐదు నెలలుగా గ్యాస్, కూరగాయల బిల్లులు చెల్లించటం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని పేర్�
‘రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను క్రమబద్ధీకరిస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాం గ్రెస్ ఇచ్చిన కోటిన్నొక్క హామీల్లో ఒకటి. మరిప్పుడు ఆ హామీ గురించి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడ�
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్)లో భారీగా ఖాళీలు ఉండడంతో లబ్ధిదారులు సరైన సేవలు పొందలేకపోతున్నారు. అలాగే మిగతా వారిపై భారీగా అదనపు భారం పడుతోంది. మాతృ శాఖ