ఆన్లైన్ సేవల కారణంగా అంగన్వాడీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న సమయమంతా ఆన్లైన్ ఆప్డేషన్కే సరిపోతున్నది. దీంతో కేంద్రాలపై దృష్టి సారించలేకపోతున్నారు. తీవ్ర ఒత్తిళ్లు పెరిగి అనారోగ్యాలకు గురవ�
సమస్యల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు పోరుబాట పట్టనున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు అంగన్వాడీ టీచర్ల సంఘాలు ప్రణాళిక రూపొందిస్తు
అంగన్వాడీ టీచర్లకు అప్గ్రేడ్ కష్టాలు తప్పడం లేదు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్గ్రేడ్ చేసి ఏడాది గడిచినా వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది జనవరి 3వ తేదీన మినీ టీచర్లను అప్గ్ర
సమస్యల పరిష్కారం, హామీల అమలు డిమాండ్తో అంగన్వాడీలు ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని �
అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను విద్యాశాఖ ఆధ్వర్యంలోని పీఎంశ్రీ ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపొద్దని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ అంగన్వాడీ టీచర్లకు తెలిపారు.
KTR | మినీ అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే�
క్షేత్రస్థాయిలో అన్ని పనులకూ అంగన్వాడీ టీచర్ల సేవలను వినియోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి రెక్కల కష్టానికి మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదు. మురిపిస్తూ మూడు నెలలు మాత్రమే ఉన్నతీకరణ వేతనాలను అ�
ఉద్యోగోన్నతి పొందినా పూర్తి వేతనాలు చెల్లించకుండా.. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అరకొర సేవలే అందుతున్నాయి. ఆ శాఖలో ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగాతయారైంది. టీచర్లకు చుట్ట�
రాష్ట్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇ ప్పటికే కేంద్ర ప్రభుత�
క్రెచ్ సెంటర్ల విధి విధానాలు వెంటనే వెల్లడించాలని, అప్పటి వరకు సెంటర్ల ప్రారంభం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవా�