భవిష్యత్తు అవసరాల కోసం గత సంవత్సరానికి సంబంధించి కామన్ రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని, వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ
NIA | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ పట్టణంలో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనే సం
కాపుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఆ వర్గాలు మద్దతుగా నిలుస్తాయని ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చం ద్రశేఖర్ వెల్లడించారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్ల�
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు కూలీలకు కరెంట్ షాక్ తగలడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అంగన్వాడీ ఆయా సైతం కరెంట్ షాక్కు(Electric shock) గురై మొత్తం ముగ్గురు మృతి చెందారు.
కోట్ల రూపాయల విలువ చేసే మంచిరేవుల భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో 142 ఎకరాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన వాదనలకు ప్రతిఫలం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో వైసీపీ సరారు సంక్షోభ పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు మం�
Crime News | ఏపీలోని రెండు జిల్లాలో జరిగిన కరెంట్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురంలో వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లి అనూష, కుమార్తె ధన్విక మృతి చెందారు.
రాష్ట్ర విభజన చట్టం మేరకు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటుచేస్తారో చెప్పకుండా కేంద్రం మౌనం దా ల్చింది. తెలంగాణ, ఏపీతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో గిరిజన విశ్వవిద�
Tomato | ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన టమాటలతో సామాన్యుడు ఇబ్బందుల పాలవుతున్నా.. రైతుల కండ్లలో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రైతు కేవలం 45 రోజుల్లో రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడ
Telangana | ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చాం’.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటనపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. �