ఇతర రాష్ర్టాల్లో పట్టుబడిన ఎర్రచందనం ఏపీదే అయినందున వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తూ వివిధ రాష్ర్టాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పు�
వెంకటేశ్వర భక్తి చానల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని చానల్ కార్యాలయంలో శుక్రవారం ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం జరిగింది.
తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం నిజమేనని ఆదాయపన్నుశాఖ తెలుగు రాష్ర్టాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలీ మధుస్మిత వెల్లడించారు. వేలాది మంది ఉద్యోగులు తప్పుడు పత్రాలు చూపి, అర్హతలేని క్లెయిమ�
Supreme Court Collegium | ఏడు రాష్ట్రాల హైకోర్టుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. బొంబాయి. గుజరాత్, తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు �
APSFC Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా ముఠా దందా నడుపుతోంది. ఆధార్ కార్డులో పేరు మార్చుకొని వ్యాపారం సాగిస్తున్నారు. బాధితుల వ
ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏం డ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18ఏండ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. మరో రూ. 500 కో�
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�