ఆంధ్రప్రదేశ్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే 54శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో వర్షం జాడే లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న లలితాంబికా (Lalithambika) దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున ఒక్కస�
Tragedy | చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు(Elephant) దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి (Died) చెందిన ఘటన గుడిపాల మండలం రామాపురంలో చోటు చేసుకుంది.
Gangavaram Port | దేశంలోని విలువైన మౌలిక వసతుల సంపదలైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గనులు గంపగుత్తగా ప్రధాని మోదీ స్నేహితుడు అదానీ సొంతమవటంపై రోజుకో కథ బయటకొస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్తోపాటు భారతదేశ తూర్పు తీరంల�
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యుత్ రంగానికి పెద్దపీట వేసింది. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు నిరంతరం 24 గంటల ఉచితం�
Accident | ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vamsi) ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పేర్కొన్నారు. ఏపీ నేతల స్వార్థ, అసమర్థ రాజకీయాలతో అక్కడి ప్రజల బతు�
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అదే ఊరుకు చెందిన చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. అక్కడే కొందరు వ్యక్తులు నాట
ఇరవై ఏండ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించింది. ఈ సందర్భంగా 54,129. 45 ఎకరాలను క్రమబద్ధీకరించాలని అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర�
ఆంధ్రప్రదేశ్లోని (AP) విశాఖపట్నంలో (VIshakapatnam) ఓ యువతి ట్రయాంగిల్ లవ్స్టోరీ కలకలం రేపింది. గోపాలపట్నానికి (Gopalapatnam) చెందిన ఓ యువతి ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.
చిన్నారుల రక్షణ, పోషణ విషయంలో తెలంగాణ సర్కా రు దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనాథ పిల్లలను అ మ్మలా ఆదరిస్తున్నది. అనాథ పిల్లలకు శాశ్వతంగా భరోసా ఉండే విధాన నిర్ణయం రూపుదిద్దుకుంటున్నది.
టమాటా ధర దిగి వస్తున్నది. ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300, తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతున్నది. మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట�