ఈ యేడాది జూన్ 8-25 తేదీలలో నిర్వహించనున్న తొలి ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెరచ్ఎల్)లో తెలుగు టాలన్స్ కొత్తగా ప్రవేశించింది. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించే ఈ జట�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి.
అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సైయేశ్ వీర (24) మృతి చెందాడు. మృతుడు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ పెట్రోల్ బంక్లో క్లర్క్గా పనిచేస్తున్నట్టు కొలంబస్ పోలీసులు తెలిపారు.
AP News | తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ను మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన ఆ విద్యార్థి.. టీచర్ల మ�
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్
వరుస సెలవుల తరువాత తొలిరోజు తరహాలోనే రెండోరోజు (మంగళవారం) కూడా ఆంధ్రా, తెలంగాణలోని ఆయా జిల్లా ల నుంచి సుమారు 60 వేల బస్తాల మిర్చి పంటను రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
ఏపీ మంత్రులు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు హితవుపలికారు.
Minister Harish Rao | కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలిక్కిపడుతున్నారంటూ సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఏపీ నేతలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిం�
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్ను గాలికివదిలేసి తమ సొంత రాజకీయ మనుగడ కోసం �
Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి అలిపిరి(Alipiri)నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్(Bhudevi complex) వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో సమగ్ర సమాచారంతోనే మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలన్నీ సరైనవేనని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విజన్కు ఆం�
Vizag Steel Plant | విశాఖ స్టీల్ను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి చేశారని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర
Telangana | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్( Banda Prakash ) పేర్కొన్నారు. ఏపీ మంత్ర