ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై అనుమానాలు తొలగిపోతున్నాయి. జనసేన అధినేత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు ఏపీలో బీజేపీ- టీడీపీ- జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు అర్థమవుతున్నది.
ప్రేమించి పెండ్లి చేసుకోకుండా వంచనకు గురిచేశాడని కసి పెంచుకున్న ఓ యువతి తన ప్రియుడినే హతమార్చింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డు 17వ సమావేశం బుధవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం కొనసాగనున్నది. ఇందులో ప్రధానంగా బోర్డు వార్షిక బడ్జెట్తోపాటు పలు సాంకేతిక అంశాలు, రివర్బోర్డుల గెజిట్ అ�
ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను (10th Class Results) విడుదల చేశారు. పరీక్ష హాజరై�
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలకు చెందిన అధికారుల నివాసాలు, వారి కార్యాలయాలపై గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
AP SSC Results | అమరావతి : ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం bse.ap.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Government Teachers) ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లోనూ (Summer Holidays) అదనపు పనులు అప్పగించింది. సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషి
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) బహుదా (Bahuda Bridge) నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయింది. బ్రిటిష్ కాలంలో దీనిని నిర్మించారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో గ్రానేట్ లోడుతో వెళ్తున్న ఓ
దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లా�
AP Inter Results | ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన 22 రోజులకే ప్రథమ, ద్వితీ
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకే
ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉన్నద ని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అక్కడి పాలనా వైఫల్యం వల్లే రాయలసీమ నేతలు రాయల తెలంగాణ అంటూ కొ త్త పల్�
సీఎం కేసీఆర్ (KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ (Suvarna Andhrapradesh) సాకారమవుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాయల తెలంగాణ (Rayala Telangana) అంశం వదిలి ఆంధ్ర ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.