ఆంధ్రప్రదేశ్లోని (AP) విశాఖపట్నంలో (VIshakapatnam) ఓ యువతి ట్రయాంగిల్ లవ్స్టోరీ కలకలం రేపింది. గోపాలపట్నానికి (Gopalapatnam) చెందిన ఓ యువతి ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.
చిన్నారుల రక్షణ, పోషణ విషయంలో తెలంగాణ సర్కా రు దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనాథ పిల్లలను అ మ్మలా ఆదరిస్తున్నది. అనాథ పిల్లలకు శాశ్వతంగా భరోసా ఉండే విధాన నిర్ణయం రూపుదిద్దుకుంటున్నది.
టమాటా ధర దిగి వస్తున్నది. ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300, తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతున్నది. మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట�
భవిష్యత్తు అవసరాల కోసం గత సంవత్సరానికి సంబంధించి కామన్ రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని, వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ
NIA | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ పట్టణంలో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనే సం
కాపుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఆ వర్గాలు మద్దతుగా నిలుస్తాయని ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చం ద్రశేఖర్ వెల్లడించారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్ల�
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు కూలీలకు కరెంట్ షాక్ తగలడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అంగన్వాడీ ఆయా సైతం కరెంట్ షాక్కు(Electric shock) గురై మొత్తం ముగ్గురు మృతి చెందారు.
కోట్ల రూపాయల విలువ చేసే మంచిరేవుల భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో 142 ఎకరాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన వాదనలకు ప్రతిఫలం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో వైసీపీ సరారు సంక్షోభ పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు మం�