I PAC | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గెలుపు �
AP Minister Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పీకేల( ప్రశాంత్ కిషోర్, పవన్ కల్యాణ్) వల్ల టీడీపీ బ్రతికే పరిస్థితులు లేవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu) వ్యాఖ్యనించారు.
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.
Pawan Kalyan | రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ(TDP)- జనసేన(Janasena) ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pavan Kalyan) అన్నారు.
AP High Court | ఉచిత ఇసుక వ్యవహారంలో ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) వేసిన కేసుపై ఏపీ హైకోర్టు (High Court r) తీర్పును రిజర్వ్లో ఉంచింది .
Corona | కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు(Krishna Babu) వెల్లడించారు.
విద్యుత్తు రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు అర శాతం (0.5) రుణాలను అదనంగా పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎక్స్లో (ట్విట్టర్) ప�