తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి అత్యుత్తమ క్యాడెట్లుగా ఎంపికైన సార్జెంట్ ఎం శ్రీశాంత్, క్యాడెట్ ఎన్ ధీరజ్ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శనివారం గౌరవ ప్రదమైన లాఠీని అందుకున్నారు.
విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంత�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్రా వ్యక్తిని నియమించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సోషల్మీడియా వే
Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో పన్నుల పేరిట ప్రజలను దోచుకోవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) పాలసీగా పెట్టుకున్నారని ఆయన జగన్ కాదు.. జలగ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది.
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషన్, పద్మభూషణ్, పద్మశ్రీతో సత్కరించనున్నది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ప్రధానం చేయనున్న�
Janasena | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) మంగళవారం జనసేన (janasena) పార్టీలో చేరారు.