Constable died | ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకొన్నది.
AP Minister | ఆంధ్రప్రదేశ్కు చిరంజీవి ( Chiranjeevi ) రాజకీయం వల్ల తీరని నష్టం జరిగిందని, ఇంకా ఆ నష్టాన్ని ప్రజలు మరిచిపోలేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Minister Venugolala Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly )సమావేశాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు(TDP MLAs ) తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చ�
Vyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మక తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యూహం సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టుల అప్పగింత కొనసాగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
YCP MLA | ఏపీలో అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే దూరం కానున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishnaprasad) రేపు(సోమవారం) తన భవిష్యత్ను ప్రకటిస్తానని వెల్లడి�
Interr Exams | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. తహసిల్దార్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు.
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఆర్భాటాలే తప్ప సరైన కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వేలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్కు జరిపిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నా�