ఇద్దరు వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా ముదిరి పాకాన పడి హత్యకు దారి తీసింది. కుటుంబ కలహాలతో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై గొడ్డలితో దాడి చేసింది...
డెంకాడ మండలం దయాల్నగర్-బేతనపల్లి మధ్య మృతదేహం పడిఉన్నది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని...
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలు ఏమున్నాయో వైసీపీ నేతలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని
ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారి ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.
చిన్న పిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ దవాఖానా నిర్మించనున్నారు. దాదాపు రూ.240 కోట్ల వ్యయంతో ఈ దవాఖానాను అందుబాటులోకి...
భయపడిపోయిన సదరు బాలిక.. నరేంద్ర ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ తెలిపింది. అదే అదనుగా భావించిన నరేంద్ర.. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న...
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం...
శుక్రవారం ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని...
తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హత్యకు గురైన రూపాశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి దవాఖానాకు నారా లోకేష్ రావడంతో.. వైసీపీ శ్రేణులు అడ్డగించేందుకు...
విజయవాడ పాత ప్రభుత్వ దవాఖానాలో దారుణం చోటుచేసుకున్నది. వైద్యం పొందుతూ బాలింత నీరజ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ యువతి తల్లిదండ్రులు...
వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 30 నుంచి...
డిప్యూటీ డీఈవో తీరు మాత్రం మరోలా ఉన్నది. బదిలీపై వెళ్తూ వెళ్తూ తన వెంట కార్యాలయం ఫర్నీచర్ను కూడా ఎంచక్కా ఆటోలో ఎక్కించి శుభ్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. కార్యాలయం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో...
బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా పరిధిలోని రాజోలుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్తోపాటు...
మన దేశానికి బద్ధ శత్రువైన పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెవులు మూసుకున్నారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు...
రాష్ట్రంలోని కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు నిర్ణయించినట్లు ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి రోజా చెప్పారు. విదేశీ పర్యాటకులను పరిచయం చేసేందుకు తానే ప్రత్యేక అంబాసిడర్గ�