రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జంగిల్రాజ్ జగన్ పాలనలో ప్రజలకు భద్రత...
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పడమర వీరాయపాలెంలో పొలం పనులకు వెళ్లిన రాములమ్మ అనే మహిళ పాముకాటుకు గురై...