వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి దక్కింది. ఉమ్మారెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే పెద్దమొత్తంలో రాబట్టొచ్చని ఆలోచించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ ఎమ్మెల్యే సందీప్ యాదవ్కు ఫోన్ చేసి పరిచయమైన...
ప్రకృతి వైపరీత్యాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్
తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా వెళ్లై సాత్తుపడి (ధవళ వస్త్రం) ఘనంగా నిర్వహించారు. చివరి రోజున జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ గా వ్యవహరిస్తారు...
అధికార పార్టీ నేతపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడిని అక్కడి ఎస్ఐ చితకబాదాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు...
సున్నా వడ్డీ పథకంతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమకు అందడం లేదని, తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని మహిళలు, గ్రామస్థులు ఎమ్మెల్యే కారును అడ్డగించారు...
దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు మామూలు స్థితికి రావడంతో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో ప్యాసింజర్ పడవలు నడవడం కూడా మొదలయ్యాయి. 450 మంది ప్రయాణికులతో ఎంవీ కాంప్బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ విశా�
ఫ్రెండ్ కదా అని నమ్మితే.. ఖరీదైన గిఫ్ట్ పేరుతో సైబర్ చీటర్లు ఆ యువతిని నిండా ముంచారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సైబర్ కేటుగాళ్ల చేతిలో సదరు యువతి...
రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్స�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కార్మికులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు శుభాకాంక్షలను...
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాల�
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వచ్చే ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ప్రాజెక్టు...
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు...