ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునే పరిస్థితులు లేక రైతులు ఎదుర్కొంటున్న దైన్యంపై టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు...
ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని...
అమలాపురం తాసిల్దార్ ఠాగూర్ సాధారణ బదిలీల్లో భాగంగా మరోచోటికి బదిలీ అయ్యారు. ఆయన బదిలీ సమాచారం అలా తాసిల్దార్ కార్యాలయం చేరగానే.. బయట బాణాసంచా కాల్చడం...
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వి.సుబ్రహ్మన్యన్ తన సతీమణి సరస్వతితో కలిసి దర్శించుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జ�
సమస్యలు, సలహాలు తెలియజేయాలంటూ భక్తులకు వినతి 11 గంటలకు ప్రారంభం కానున్న ఫోన్ఇన్ శ్రీశైలం మహాక్షేత్రానికి వస్తున్న యాత్రికుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రారంభ�
Bosta on TDP : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మావోయిస్టు పార్టీ మాదిరిగా మారిందని, ఈ రెండింటి మధ్య తేడా లేదని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని...