హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో పారదర్శకత, సమగ్ర సమీక్ష కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్ జాజు మంగళవారం జీవో జారీచేశారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో 12మంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నెల రోజుల వ్యవధిలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉం టుంది. వివిధ ఇంజినీరింగ్ శాఖలు చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో తరచూ సవరించిన పరిపాలనా అనుమతులు, తదితరాలు ప్రధాన కారణాలని ప్రభు త్వం గుర్తించింది.