ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్.. మరోసారి నోరు జారారు. ఎవరిని హెచ్చరిస్తున్నాడో తెలియనంత రీతిలో ప్రసంగం చేశారు. తనకు పదవి వెంట్రుకతో సమానం.. ఎవరికి భయపడేద�
శ్రీకాకుళం నుంచి వచ్చిన రైలులో మృతదేహం బయటపడి కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి చేరుకున్న రైలు జనరల్ బోగీలో మృతదేహం బయటపడింది. తిరుపతి రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన బోగీలను శుభ్రం చేస్తుండగా..