ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్.. మరోసారి నోరు జారారు. ఎవరిని హెచ్చరిస్తున్నాడో తెలియనంత రీతిలో ప్రసంగం చేశారు. తనకు పదవి వెంట్రుకతో సమానం.. ఎవరికి భయపడేద�
శ్రీకాకుళం నుంచి వచ్చిన రైలులో మృతదేహం బయటపడి కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి చేరుకున్న రైలు జనరల్ బోగీలో మృతదేహం బయటపడింది. తిరుపతి రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన బోగీలను శుభ్రం చేస్తుండగా..
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కో�