పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం బెటర్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమై�
అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అనుచిత పదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ�
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్ప
అధికార వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు-జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధపడుతున్న ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో సీఎంను కోర
అమలాపురం అల్లర్ల కేసులో నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన అల్లరిమూకలను పోలీసులు గుర్తిస్తున్నారు. వీడియో, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. �