సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి కమిషనర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు
రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాపం చేసినప్పుడు తప్పక అనుభవించాల్సిందేనన్నారు. ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేల�
తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా, ప్రయాణి�
రాయచోటిలో కల్తీ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేండ్ల క్రితం ఇలాగే పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి రికార్డులకెక్కారు. ఇప్పుడు మరోసారి అదేమాదిరిగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రోడ్డు ర�
ఏపీలోని గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ హైకోర్టు శుభవార్త చెప్పింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరుపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు ఇంటర్వ్యూ