విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్ర య�
టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్పై లోక్సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. వైసీపీ అధినేత, సీఎం జగన్పై, ఆ రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు చ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి ఒకరు ఇటలీలో దుర్మరణం పాలయ్యారు. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన అతడు అలల ధాటికి సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. మృతుడు కర్నూలు నగరానికి చెందిన దిలీప్గా గుర్తించార�
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులపై బీజేపీ నేతలు, జనసేన నేతలు తలో రకంగా మాట్లాడుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నే�
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆ�
తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం ప్రక్రియను చేపట్టేందుకు టీటీడీ బోర్డు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. తిరుమల స్వామివారితోపాటు అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే వస్త్రాలను ఈ-వేలం ఈ నెల 22 నుంచి 24వ తేదీ వ�
టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ట�
వైసీపీ పార్టీ అధినేత జగన్ను వీడేది లేదని, మరో పార్టీలో చేరేది లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అపారమైన నమ్మకమున్నదన్నారు. ప్రజల కోసం పనిచే�