త్వరలో జరుగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కుమ్మరి కొండయ్య తెలిపారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటున్నాడీ పెద్దాయన. 1987 నుంచి ఇవాల్టి వరకు క్రమం తప్పకుండా సర్
విజయవాడ రైల్వే స్టేషన్లో మూడేళ్ల బాలిక కిడ్నాప్నకు గురైంది. పాప కనిపించకుండాపోయిన విషయాన్ని గుర్తించిన తల్లి అంతలోనే తేరుకుని రైల్వే స్టేషన్లో వెదికినా ఫలితం లేకపోయింది. దాంతో తన చిన్నారిని ఎవరో ఎత్
రాష్ట్రంలోని గ్రామసచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. దాంతో ప్రబేషన్ వస్తుందా? రాదా? అని.. వస్తే అందరికీ వస్తుందా..? లేక కొందరినే వరిస్తుందా? అనే అనుమానాలతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచ�
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తున్నది జనం కోసమా లేక చంద్రబాబు కోసమా రాష్ట్ర ప్
తనపై ఆరోపణలు చేసేది కేవలం చంద్రబాబు స్కూల్ స్టూడెంట్సే అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చమత్కరించారు. తనను విమర్శిస్తున్న వీరేమీ జస్టిస్ చౌదరులు కాదని అన్నారు. తనను విలన్ అన్న వారు హీరోలా? అని నిలదీశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను...
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన వకుళమాత ఆలయంలో ఈ నెల 23 న మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీ వకుళమాత ఆలయం నిర్మాణ పనులను శనివారం ఉదయం ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధర్మారెడ్డి పరి