ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం పట్ల మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపితే వారంతా నారా లోకేవ్, పవన్ కల్యాణ్ మాదిరి
పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ నేతలు తహతహలాడుతున్నారని, టీడీపీతో పొత్తుతో పవన్ కల్యాణ్ ఎన్నటికీ ముఖ్యమంత్�
కాకినాడ జిల్లావాసులను ఓ పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గత 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ పులి పంజాకు చిక్కి నాలుగు పశువులు మృత్యువాత పడినట్లు తెలుస్తున్నది. పులి జాడ దొరక్కప
ఆంధ్రప్రదేశ్ నుంచి 2021 సివిల్స్ టాపర్స్గా నిలిచిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వారితో జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. వారు ఎలా సివిల్స్ టాపర్స్గా నిలి�
కోనసీమ రైతుల క్రాప్ హాలీడే నిర్ణయంతో ప్రభుత్వం దిగొచ్చింది. క్రాప్ హాలీడే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వ అధికారులు రైతులను కోరుతున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఏకంగా కలె�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు తిరుమలలో వీరంగం సృష్టించాడు. తనకు రూం కేటాయించాలంటూ అక్కడ విధుల్లో ఉన్నవారిని దబాయించాడు. అడ్డదారిలో గది ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని సర్దిచె�
స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షించకుండా వెంకన్న దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిం�
రానున్న రోజుల్లో జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జనసైనికులకు లేఖ రాశారు. పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు వరుస�