తిరుమల వెంకన్న సన్నిధి భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు పూర్తవడం దగ్గరపడే కొద్దీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో తిరుమల కిటకిటలాడుతున్నది. ఆదివారం దాటినా రద్దీ తగ్గడం లేదు. వెంకన్నను దర్శించుకున
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు...
కడపలో స్థాపించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (వైఎస్సార్ ఏఎఫ్యూ) వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన
లగ్జరీ కార్డెలియా క్రూయిజ్ బుధవారం ఉదయం విశాఖపట్నం పోర్టుకు చేరుకున్నది. హిందూ మహాసముద్రం తీరం వెంబడి ప్రయాణించే ఈ క్రూయిజ్.. విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి విశాఖపట్నం చేరుకుంట�
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషం తీసుకుని అపస్మారకంగా పడి ఉన్న వీరిని స్థానికులు గమనించి దవాఖానకు తరలించగా.. యువతి చనిపోగా.. యువకుడు చికిత్స పొందు�
అచ్యుతాపురంలోని పోరస్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఆదేశాలు జారీ చేసింది. తదుపరి సూచనలు చేసేంత వరకు ప్లాంట్లోని అన్న�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఫలితం ఎంతో పదో తరగతి ఫలితాల సందర్భంగా వెల్ల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. 20 వ తేదీ నుంచి వారం పాటు ఈ సమావేశాలు జరిపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో...
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో...
సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఏపీలో నిన్న విడుదలైన టెన్త్ ఫలితాల్లో...
అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా...