టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి కొందరు వ్యక్తులు అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీటీడీ పత్రికా ప్రకటన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా వినిపిస్తున్న పొత్తుల దుమారంలో కేఏ పాల్ కూడా చేరారు. తన పార్టీని వీడి తనతో చేరాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన...
గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో సీఎం జగన్ పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీని...