పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గురువారం సమావేశమయ్యారు.
Terror attack | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలోని ఏ శక్తి కూడా దక్షిణాది రాష్ట్రాన్ని ఎప్పటికీ పాలించలేదని అన్నారు. అమిత్ షా కాదు, ఏ షా కూడా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయలేడంటూ బీజేప
Amit Shah: నాలుగు జిల్లాలకే నక్సల్స్ పరిమితమైనట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్�
Mamata Banerjee | కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 కు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హ
BJP-AIADMK Alliance | అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేత�
వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన విపక్షాలు ముస్లింలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించగా, అ�
Amit Shah | 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని (Naxalism) మోదీ ప్రభుత్వం (Modi government) పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
పర్యాటకులుగా, విద్యార్థులుగా, చికిత్స కోసం రోగులుగా, వ్యాపారులుగా వచ్చే వారిందరికీ స్వాగతం పలకడానికి భారత్ సిద్ధమేనని, అయితే ఎవరైతే బెదిరింపులకు పాల్పడతారో అటువంటి వారి పట్ల మాత్రం తమ ప్రభుత్వం కఠినం�
Immigration bill | ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను లోక్సభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పర్యాటకులు లేదా విద్య, వైద్యం, వ్యాపారం కోసం భారత దేశానికి రావాల
ప్రశ్న : 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారా? దీనిపై నీ విశ్లేషణ ఏమిటి?
గ్రోక్ : 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే అంటే 2019లోనే ప్రెస్�
దేశ రాజకీయాల్లో ‘గ్రోక్' ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ‘ఎక్స్'కు చెందిన ఈ చాట్బాట్.. అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ.. విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది. 11 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక�