KA Paul | అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్
ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. వందల కుటుంబాల్లో కల్లోలం నింపింది. విమానం కూలిపోయి పేలుడు సంభవించిన తర్వాత అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 1000 డిగ్రీలకు చేరుకుంది. ఈ కారణంగానే సహాయక క�
ఆపరేషన్ ‘కగార్' వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్త
Amit Shah | వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించబోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మధురైలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.
Amit Shah: బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ దళాలు.. పాకిస్థాన్కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులను, వాటి నిఘా వ్యవస్థలన
కర్ణాటక బీజేపీ నేతలు హోంమంత్రి అమిత్ షా కాలీఫ్లవర్ పట్టుకొని ఉన్న ఒక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే.. 1989లో భాగల్పూర్లో జరిగిన ఒక మారణహోమం గుర్తుకువచ్చింది. ఆ మా
మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు.
PM Modi | ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావు సహా 27 మంది నక్సల్స్ని భద్రతా బలగాలు హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో చాలా మం
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి.
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' చేపట్టిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఉత్తర్వు లు జారీచేశారు. సెలవులపై వెళ్లిన సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బల�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీలు, నాయకులు ప్రశంసలు కురిపించారు.
Amit Shah | కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్లిన సిబ్బందిని (Leaves cancelled) వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ చీఫ్లకు (paramilitary chiefs) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశించారు.