పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్'పై సోమవారం లోక్సభలో వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ‘ఆపరేషన్ సిందూర్'లో ఎన్ని భారతీయ యుద్ధ విమానాలు కూలిపోయాయ�
Jai Shankar : 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) అంశంపై సోమవారం సభలో చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (Jai Shankar) మాట్లాడుతూ.. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు.
కల్లోలిత మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగన�
అసత్యాలు ఎల్లకాలం రాజ్యమేలవు. సత్యం ఏనాటికైనా జయిస్తుంది. ఎప్పుడూ ఒకరిమాటే చెల్లుబాటు అవుతుందని భావించడం పొరపాటు. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది అదే. తన కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి బీజేప�
నరేంద్ర మోదీని ఆయన వయస్సు కారణంగా ప్రధాని పదవి నుంచి తొలగించనున్నారనే ఒక బోగస్ చర్చ రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా, మీడియాలో గత కొన్ని వారాలుగా విస్తృతంగా జరుగుతున్నది. ప్రధానిగా మోదీ కొనసాగడమనేది అనేది
బీజేపీ-ఆరెస్సెస్ మధ్య సంబంధాలను 2014కు ముందు.. ఆ తర్వాత అని రాజకీయ విశ్లేషకులు విభజిస్తారు. 2014 కంటే ముందు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే కంటే మునుపు ఈ రెండు వ్యవస్థల మ
బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వారసుడి ఎంపికపై పార్టీకి, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు వ్యక్తిగత కార్యదర్శి అని.. తిరుపతిలో సుప్రభాత దర్శనం చేయిస్తానంటూ ఓ డాక్టర్కు సైబర్నేరగాళ్లు రూ. 1.57 లక్షలు బురిడీ కొట్టించారు.
తాను రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు, ప్రకృతి సేద్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
మహారాష్ట్రలో (Maharashtra) అధికార కూటమిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీని తప్పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అవడంతో వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శివసేన (షిండే) అధ�
Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి సంచలనం రేపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రసంగం చివర్లో ‘జై గుజరాత్’ అని అన్నారు.
మావోయిస్టు పార్టీ వామపక్ష ఉగ్రవాద పార్టీ అని కేంద్రప్రభుత్వం పదే పదే చెప్తున్నది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే రకమైన ప్రకటన చ�
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను యుక్తవయస్సులో ఉన్నాను. ఇప్పుడు నరేంద్రమోదీ హయాంలో వయసు మీదపడి వృద్ధుడిగా మారుతున్నాను. వారిద్దరి పాలనను నేను చూశాను. ఈ నేపథ్యంలో నాకున్న వ్యక్తిగత అనుభవం, అధ�
తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పనికిరాని విమర్శలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దమ్ముంటే విచారణ జరిపించి అవినీతిపై నిరూపించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా.. ‘మా చెల్లికి పెండ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్టుగా ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవ�