Amit Shah: ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్
మణిపూర్లో భద్రతా పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం నాడిక్కడ ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 8 నుంచి మణిపూర్లోని అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగ�
Amit Shah | రెండు తెగల మధ్య వైరంతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్ (Manipur) లో శాంతి భద్రతల పరిస్థితిపై శనివారం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్షా (Amit Shah) సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున�
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప
ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.అటువంటి గొప్ప భాష మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన ప్రజలను కోరారు. కోయంబత్తూరులో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లా
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తమిళనాడు (Tamil Nadu) లోని స్టాలిన్ సర్కారు (NDA government) పై నిప్పులు చెరిగారు. బుధవారం ఆ రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరువన్నమలై, రామనాథపురం జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాలను ప�
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా కూటమి నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం పుణె పర్యటనలో ఉండగా షిండే మొహం చాటేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం �
కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) పేరు ఖరారైంది. సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమైంది. ఒక పేరును ఖరారు చేసి రాష్ట్రపతి ద్రౌపది �
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న
ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్కు శుక్రవారం తెరపడింది. గత కొన్ని రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తూ వస్తున్న నేషనల్ గేమ్స్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ము�
Kunamneni Sambasiva Rao | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 : రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ పాల్వ�
Cyber Crimes | జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో 14సీ సిఫారసుల మేరకు 805 యాప్స్తో పాటు 3,266 వెబ్సైట్స్ లింక్స్ను బ్లాక్ చేశారు. 19లక్షలకు పైగా మ్యూల్ ఖాతాలను పట్టుకోవడంతో పాటు రూ.22,038 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీ�
Kanimozhi | మణిపూర్లో జరిగిన హింసకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ రాజకీయాలను అనుసరిస్తోందని ఆరోపించ�