దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన భారత్పోల్ పోర్టల్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారం భారత్ మండపంలో ప్రారంభించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛ�
YS Sharmila | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ�
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని దళిత, ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్, సీపీఎం, బీఎస్పీ, �
India Bloc MPs : ఇండియా కూటమి ఎంపీలు.. ఇవాళ బ్లూ రంగు దుస్తుల్లో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ర్యాలీ తీశారు. షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి ని
PM Modi On Ambedkar: అంబేద్కర్ అంశంపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించారు. అమిత్ షా ప్రసంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘ
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ, షిండే శివసేన పార్టీ మద్దతు పలికాయి. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుందని మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు.
Arvind Kejriwal | కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) కు ఆప్ కన్వీనర్ (AAP convenor) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సవాల్ విసిరారు. ఢిల్లీని మేనేజ్ చేయడం నీకు చేతగాకపోతే ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని అన్నారు.
Mallikarjun Kharge | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సెటైర్లు వేశారు. రాజ్యసభ వేదికగా ఆయన అమిత్ షాపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.