బాంబు సైక్లోన్'గా పిలిచే మంచు తుఫాను ధాటికి అమెరికా వణికిపోతున్నది. అమెరికాలో ఇప్పటికే 60 మంది చనిపోయినట్టు సమాచారం. ఈ భయంకరమైన మంచు తుఫాను మరో వారం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంత
America | అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడంతో క్రిస్మస్ పండుగ పూట 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. భారీ మంచు తుఫాను కారణంగా అక్కడ రోడ్లన్నీ మంచు దారుల్ని త
Huma Qureshi | బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషి తన నటనతో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నది. ఎలాంటి పాత్రలు చేసేందుకైనా తనను తాను మలచుగోలనని నిరూపించుకుంది. హ్యుమా ఎప్పుడూ సినిమాలతో పాటు కిల్లింగ్ లుక్స
Flights | క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా విమాన సర్వీసులతోపాటు
India - Pakistan | భారత్, పాక్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగాలని, తద్వారా ఇరుదేశాల మధ్య ప్రజలకు మేలు జరుగుతుందని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం వద్దని మీడియా సమావేశంలో �
అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నార్త్ అమెరికన్ సీమ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరగనుంది. ఈ మేరకు ఆ నగర మేయర్ సామ్ జోషి అంగీకరిం
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ‘గెట్ జాబ్ రెడీ.. హౌ టూ ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ అవుట్ ఆఫ్ కాలేజీ’ పుస్తకాలను ఉచితంగా అందిం చేందుకు అమెరికాలోని చికాగోకు చెందిన బౌర్న్టెక్ సొల్యూషన్స్�
స్వలింగ పెండ్లిళ్లకు అమెరికా ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది.
Layoff in Pepsi Co | ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్తో మొదలైన ఈ ట్రెండ్ మిగతా కంపెనీలకు పాకుతున్నది. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నత తర్వాత లే �
పెరుగుతున్న వడ్డీ రేట్లు, కమోడిటీ ధరలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చక్రాలకు బ్రేకులు వేశాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికి మందగించింది.