హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం చికాగోలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులు తెలుసుకున్నారు. అమెరికాలో తెలుగు వారు, వారి పరిస్థ�
న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అ
హైదరాబాద్ : పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్య�
హైదరాబాద్ : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ATA ) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షు�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభ�
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్లో పాల్గొనాల్సింది�
హైదరాబాద్ : వాషింగ్టన్ డీసీ వేదికగా జులై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగబోయే 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వ
వాషింగ్టన్ : అమెరికా మిస్సోరిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మిస్సౌరీలో ఆమ్ట్రాక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి గాయపడ్డారు. ఇదే ఘటనలో దాదాపు 12 మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలు�
రివాల్వర్తో కాల్చి చంపిన నల్లజాతీయులు నీలగిరి, జూన్ 22: అమెరికాలోని మేరీల్యాండ్లో నల్లగొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన నక్కా నర్సింహ, పద్మ దంపతుల కొడు�
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారన�
మార్కెట్పల్స్ అమెరికా ఫెడ్ వడ్డీ రేటును ఏకంగా 0.75 శాతం పెంచడం, యూరప్ కేంద్ర బ్యాంక్లు వరుసగా రేట్ల పెంపును ప్రకటించడంతో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్ర పతనాన్ని చవిచూశాయి. ఈ ట్రెండ్కు అనుగుణంగా భ
వ్యవసాయ వాణిజ్యాన్ని దెబ్బతీసిన యుద్ధం ఉక్రెయిన్ నూనె ఎగుమతులు దారుణంగా పతనం ఇండోనేషియా నుంచి పామాయిల్ సరఫరాలు డౌన్ ధాన్యం ఎగుమతులకు సెర్బియా, కజకిస్థాన్ చెక్ అమెరికా, మొరాకోలో గోధుమను కాటేసిన క్
అమెరికాలో ఫుల్ టైమ్ను కోరే వెసులుబాటు ఇజ్రాయెల్లోనూ పర్మినెంట్ అడిగే అవకాశం అక్కడ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ సైనికులకు పింఛను భారత్లో మాత్రం నాలుగేండ్ల తర్వాత శిక్షణ పొందినవారి భవిష్యత్తు ఆర్మీ చే