పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ను అమెరికా బానిసగా మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమించుకోకుండానే పాక్ను అమెరికా బానిసగా మార�
America | అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన మరవక ముందే మరో రెండు ప్రాంతాల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని హ్యుస్టన్ మ
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి దుర్మరణం చెం దాడు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు మాస్టర్ డిగ్రీ చద
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతికిరణ్ (24) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదయఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్ర�
ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న
జోహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో కరోనా మళ్లీ ప్రభావం చూపుతున్నది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ పరిస్థితులపై అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరీక్షలిస్తున్నారు. కరోనా వేరియంట్ అయిన ఒమిక�
అమెరికాకు చెందిన ఓ మహిళ మద్యం మత్తులో తూలుతూ కారును నడిపింది. ఆ కారు ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లపైకి దూసుకెళ్లింది. అయితే జీపీఎస్( Global Positioning System ) ఆధారంగా తాను డ్రైవ్ చేశానని సదరు మహిళ పోలీసులకు చె�
హైదరాబాద్ : వాషింగ్టన్లో జులై నెలలో నిర్వహించే ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ సభలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ రెడ
బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే హెచ్5 వైరస్ అమెరికాలోని కొలరాడో రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తికి సోకినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.
వాషింగ్టన్: అమెరికాలో తాజాగా పిల్లల్లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. గత వారం రోజుల్లో 37 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలతో పోల్చితే పిల్లల కరోనా కేసులు 43 శాతం మేర పెరిగాయి. అమెరికన్ అకాడమీ �
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డిఎవెన్యూకు చెందిన పిచెట్టి వరప్రసాద�
కరోనా బాధితుల్లో దాదాపు 30 శాతం మందిలో ‘లాంగ్ కొవిడ్' లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ బారిన పడినప్పటి నుంచి నెలల తరబడి ఈ లక్షణాలు వేధిస్తున్నట్టు తేలింది. అలసట, శ్వాస ఇబ్బంద