సెయింట్కీట్స్: వెస్టిండీస్తో జరుగుతున్న అయిదు మ్యాచ్ల టి20 సిరీస్కు సంబంధించి చివరి రెండు మ్యాచ్లకు ఇరు జట్ల ఆటగాళ్లకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి. సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్ల�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తూటాలకు తీవ్ర గాయాలతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్
అమెరికాలో ప్రస్తుతం ఉన్నవి రెండే పార్టీలు. ఒకటి అధికార డెమొక్రటిక్ పార్టీ, రెండోది.. రిపబ్లికన్ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్యే అధికారం చేతులు మారుతూ ఉంటుంది.
‘స్వాట్’ శాటిలైట్ను అభివృద్ధి చేసిన అమెరికా, ఐరోపా వాషింగ్టన్, జూలై 25: భూమిపై 75 శాతం వరకు నీరు ఉన్నప్పటికీ, తాగడానికి యోగ్యమైన జలం పరిమితమే. కొన్నిచోట్ల నీటివనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, వ�
చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు ప్రగల్భాలు పలుకడంలో, గప్పాలు కొట్టుకోవడంలో ప్రధాని మోదీది అందెవేసిన చెయ్యి. ఇది వినండీ.. ఇది కనండీ.. అంటూ దానికి మోదీ అనుయాయలు, బీజేపీ నేతలు చేసే హడావుడి అంతాఇంతా కాదు!
80కి పడిపోయిన రూపాయి మారకం విలువ సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్ ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ):ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస�
Indiana | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా (Indiana) స్టేట్లోని ఓ మాల్లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం చికాగోలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులు తెలుసుకున్నారు. అమెరికాలో తెలుగు వారు, వారి పరిస్థ�
న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అ
హైదరాబాద్ : పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్య�
హైదరాబాద్ : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ATA ) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షు�