అమెరికాలో ఫుల్ టైమ్ను కోరే వెసులుబాటు ఇజ్రాయెల్లోనూ పర్మినెంట్ అడిగే అవకాశం అక్కడ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ సైనికులకు పింఛను భారత్లో మాత్రం నాలుగేండ్ల తర్వాత శిక్షణ పొందినవారి భవిష్యత్తు ఆర్మీ చే
ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఒక్క భారతీయుడినైనా తప్పక కలుస్తాం. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయుల సంఖ్య అమెరికాలో మరీ ఎక్కువ. అందుకే అక్కడ మన ఆహారానికి భలే గిరాకీ. అలాంటి వాళ్ల కోసం భారతీయ భోజనాన్ని అందిస్తూ �
42 ఏండ్ల వయసులో కుటుంబాన్ని కలుసుకున్న మహిళ ఆస్టిన్, జూన్ 10: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. దశాబ్దాల క్రితం కనిపించకుండాపోయిన పాప.. కుటుంబసభ్యులకు ఇప్పుడు 42 ఏండ్ల వయసుల�
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలది�
అమెరికాకు చెందిన జాకబ్ నోవెల్స్ అనే ఈ జాలరికి ఎంత పెద్ద పీత దొరికిందో కదూ.. అసలు విశేషం ఏంటంటే దాని వయసు కనీసం 100 ఏండ్లు ఉంటుందని చెబుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి గాయాలయ్యాయి. వినోదానికి పేరుగాంచిన ఫిలడెల్ఫియా లో
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ పాఠశాలలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఓర్లీన్స్ హైస్కూల్ స్నాతకోత్సవంలో మంగళవారం కాల్పులు ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. జేవియ
The Fort Blunder and Fort Montgomery | పొరపాటు చేయడం సహజమే ! మనిషి అన్నాక తప్పు చేయడం మాములు విషయమే !! కానీ అమెరికా చేసిన ఓ తప్పు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. అంత పెద్ద తప్పేంటి అనుకుంటున్నారా !! అప్పట్లో కెనడాలో
అగ్రరాజ్యంపై చైనా ఒక్కసారిగా విరుచుకుపడింది. తమపై నిందలు వేయడం ఆపేయాలని, తమను బద్నాం చేయవద్దని సూటిగానే హెచ్చరించింది. ప్రపంచ దేశాల ముందు తమను బద్నాం చేసే పనిలో అమెరికా ఉందని చైనా �
మార్కెట్ పల్స్ ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల భయాలతో ముగిసిన వారం స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, చివరకు లాభాలతో ముగిసింది. వారం మొత్తంమీద 494 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 16,266 పాయింట్ల వ
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (24) ఈనెల 10 వ తేదిన అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించాడు. కాగా, ఆయన భౌతిక దేహం మంగళవారం రాత్రి వారి �
అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. కేవలం అమెరికాతో మాత్రమే కాకుండా… ప్రపంచ దేశాలన్నింటితోనూ తాము సత్సంబంధాలనే నెరుపుతామని �