ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప�
పలు దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు భారత్లో నాలుగోవేవ్ ఆందోళనలు న్యూఢిల్లీ, మార్చి 26: ఐరోపాలోని పలు దేశాలతో పాటు దక్షిణకొరియా, అమెరికా, చైనా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త �
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధం ప్రారంభమై దాదాపు నెల కావొస్తున్నది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అణు ముప్పుతో పాటు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంద�
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. ఈక్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో
రాష్ట్ర విజయగాథ విశ్వవ్యాప్తం విజయవంతమైన స్టార్టప్గా అవతరణ ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇంక్లూసివ్ గ్రోత్ కేంద్రం సహకరించకున్నా అద్భుత అభివృద్ధి అమెరికా ఎన్ఆర్ఐలతో మంత్రి కే తారక రామారావు హైదరాబాద్, �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాల�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా లాస్ ఏంజెల్స్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేటీఆర్కు ఓ చిన్నారి స్వాగతం ప�
అమెరికాలో ఓ చీడ పురుగు కలకలం సృష్టిస్తున్నది. ఎమరాల్డ్ యాష్ బోరర్ (అగ్రిలస్ ప్లానిపెన్నిస్) అనే పురుగు 2050 నాటికి అమెరికాలో దాదాపు 12.6 లక్షల చెట్లను చంపేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మ�
Minister KTR | రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఆదివారం తెల్లవారుజామున లాస్ఏంజిల్స్ చేర�
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లోని ప్రధాన పట్టణాలపై రష్యన్ బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా (US) సహా నాటో దేశ�
రాష్ర్టానికి మరిన్ని భారీ పెట్టుబడులను సాధించే లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శనివారం ఉదయం అమెరికాకు బయలుదేరింది.
Minister KTR | రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) పది రోజులపాటు అమెరికాలో పర్యటించినున్నారు. ఈ నెల 29 వరకు సాగనున్న ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీలను సందర్శిస్తారు.
అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న వ్యక్తిని చూసే సమయం ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ కొనసాగుతుండటం తెలిసిందే.