Hurricane Hilary | హరీకేన్ హిల్లరీ (Hurricane Hilary ) తుపాను ప్రభావంతో అమెరికా (America) రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 84 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం
అగ్రరాజ్యం అమెరికా ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించింది. వచ్చే ఏడాది శ్రీలంకలో జరుగనున్న టోర్నీ కోసం నిర్వహిస్తున్న అర్హత టోర్నీలో అమెరికా దుమ్మురేపింది.
Students Deportation | ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్కు పంపారు.
అమెరికాలోని న్యూయార్క్లో (New York) ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది. న్యూయార్క్ సమీపంలోని నాస్సౌ కౌంటీలో (Nassau County) 33 ఏండ్ల మహిళ తుపాకీని చేతపట్టుకుని నడిరోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొల్లి ప్రవీణ్రావు అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. బొల్లి శ్యామల-స్వామి దంపతులకు కుమారుడు ప్రవీణ్రా�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, చైనాలో ఈజీ.5 స్ట్రెయిన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస
అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్ప�
New Covid Variant | అగ్రరాజ్యం అమెరికా (America)లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంట�
Mega Millions jackpot | లాటరీ ద్వారా వేలు, లక్షల రూపాయలు గెలుచుకోవడం చూస్తుంటాం. మహా అయితే రూ.కోటి గెలుచుకుంటుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం లాటరీ ద్వారా ఏకంగా రూ.వేల కోట్లు గెలుచుకుని వార్తల్లోకెక్కాడ�
US Woman | భర్తను అంతమొందించేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్త రోజూ తాగే కాఫీ (Coffee)లో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని (Poisoning) కలిపి ఇచ్చింది.
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.