Joe Biden | వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ఆహ్వానం అందింది.
గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు.
అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Minister KTR | కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యల�
Vibrio Vulnificus | గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. ఇటీవల బయటపడ్డామని అనుకుంటున్న లోపే కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకువస్తున్నది. దీంతో పలుదేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియం
ఒక పక్క భారత్ దేశంలో సనాతన ధర్మంపై వాడీవేడి చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికాలోని ఒక నగరం సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
ఇవాళ తెలంగాణ పారిశ్రామిక, ఐటీ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక రథసారథి, ఐటీ ఐకాన్ కేటీఆర్ విజనే. తెలంగాణ తక్కువ సమయంలోనే ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారణం కేటీఆర్ సృజనా�
అమెరికాకు చెందిన తామి మానిస్ ప్రపంచంలోనే పొడవైన కురులు కలిగిన మహిళగా రికార్డు సృష్టించారు. నాక్స్విల్లేకు చెందిన మానిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని పొందారు. ఆమె కురులు 172.72 సెంటీమీటర్�
భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసముంటున్న హయత్నగర్, భాగ్యలతకాలనీకి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మామ తెలిపిన వివరాల ప్రకారం.
Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న భారత్కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. తాజాగా రష్యాకు భారీ ఆఫర్ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తానంటూ ప్రకటిం�
Minister Niranjan Reddy | తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సాగులో ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు అమెరికాలోని అయోవా రాష్ట్రంల
వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు �