Students Deportation | ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్కు పంపారు.
అమెరికాలోని న్యూయార్క్లో (New York) ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది. న్యూయార్క్ సమీపంలోని నాస్సౌ కౌంటీలో (Nassau County) 33 ఏండ్ల మహిళ తుపాకీని చేతపట్టుకుని నడిరోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొల్లి ప్రవీణ్రావు అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. బొల్లి శ్యామల-స్వామి దంపతులకు కుమారుడు ప్రవీణ్రా�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, చైనాలో ఈజీ.5 స్ట్రెయిన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస
అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్ప�
New Covid Variant | అగ్రరాజ్యం అమెరికా (America)లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంట�
Mega Millions jackpot | లాటరీ ద్వారా వేలు, లక్షల రూపాయలు గెలుచుకోవడం చూస్తుంటాం. మహా అయితే రూ.కోటి గెలుచుకుంటుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం లాటరీ ద్వారా ఏకంగా రూ.వేల కోట్లు గెలుచుకుని వార్తల్లోకెక్కాడ�
US Woman | భర్తను అంతమొందించేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్త రోజూ తాగే కాఫీ (Coffee)లో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని (Poisoning) కలిపి ఇచ్చింది.
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది.
అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్ను హ్యాకింగ్ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
Nuh Violence | హర్యానా నూహ్లో చెలరేగిన హింస్మాకాండ గురువారానికి దక్షిణ హర్యానా అంతటి విస్తరించింది. గురుగ్రామ్తో పాటు పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను న�
India - Pakistan | భారత్ - పాకిస్థాన్ మధ్య ఆందోళన కలిగించే అంశాలపై చర్చలను ప్రారంభించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్యం విదేశాంగశాఖ పేర్కొంది. అగ్రరాజ్యం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్