ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్' సదస్సులో పాల్గొని తెలంగ
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి తుపాకీ ఘర్జించింది. జార్జియా (Georgia) అట్లాంటాలోని (Atlanta) ఓ షాపింగ్ మాల్లో దుండగుడు కాల్పులకు (Shooting) తెగబడ్డాడు. దీంతో ముగ్గురు యువకులు మరణించారు.
అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు టైప్1 డయాబెటిస్ రోగులకు శుభవార్త చెప్పారు. ఇన్సులిన్ అవసరం లేకుండానే చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచే పరికరాన్ని అభివృద్ధి చేశార
అగ్రరాజ్యమైన అమెరికాకు మరోసారి షట్డౌన్ సంక్షోభం దూసుకొస్తున్నది. అమెరికా వార్షిక బడ్జెట్ ఇంతవరకు ఆమోదం పొందకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడి అమెరికాలో ప్రభుత్వ కార్యక్రమాల నిలిపివేత (షట్డౌన్) సంక్షోభ
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాకు తాజాగా �
Rat Bitese | అగ్రరాజ్యం అమెరికా (America)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందు (6 Month Old Baby )పై ఎలుకల గుంపు దాడి చేసి చంపేసింది.
Joe Biden | వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ఆహ్వానం అందింది.
గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు.
అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Minister KTR | కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యల�
Vibrio Vulnificus | గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. ఇటీవల బయటపడ్డామని అనుకుంటున్న లోపే కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకువస్తున్నది. దీంతో పలుదేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియం