గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30,31 తేదీల్లో అమెరికాలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మున్నూరుకాపు ప్రముఖుల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డాలస్ సిద్ధమైంది. పార్టీ 25 ఏండ్ల విజయ ప్రస్థానం పూర్తిచేసుకున్న నేపథ్యంలో జూన్ 1న డాలస్లోని డీఆర్ పెప్పర్ వేదికగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నా�
Trump Warns Apple | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోనే ఫోన్లను తయారు చేయాలని చెప్పారు. భారత్ లేదంటే అమెరికా వెలుపల ఉత్పత్తి చేసే చాలా ఖరీదైందవుతుందని పేర�
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, గంటల తరబడి కూర్చుంటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా శక్తి మందగిస్తుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఎక్కువ సేపు కూర్చోవటం వల్లే మెదడు వేగంగా కుంచి�
Dasyam Vinay Bhaskar | అమెరికాలో ఈ నెల 30, 31వ తేదీల్లో నిర్వ హించనున్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభకు హాజరుకావాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్కు ఆహ్వానం అందింది.
అమెరికాలోని డాలస్ నగరం ఇటు రాష్ట్ర ఆవిర్భావ సంబురం.. అటు బీఆర్ఎస్ రజతోత్సవ సంరంభానికి ముస్తాబవుతున్నది. ఇందుకోసం డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో అద
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(82) ప్రొస్టేట్ (వీర్య గ్రంథి) క్యాన్సర్తో బాధపడుతున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు ఈ వ్యాధి ఉం దని, క్యాన్సర్ కణాలు ఆయన ఎముకలోకి వ్యాప్తి చెందాయని శుక్రవారం వైద�
అమెరికాలోని కెంటకీ, మిస్సోరి రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికా మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ పెను తుఫాన్ కారణంగా 27 మంది మరణించారు. ఒక్క కెంటకీలోనే 18 మంది మరణించగా, 10 మంది తీవ్రంగా గ�
గాజాను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నది. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన గాజా నుంచి పాలస్తీనియన్లను లిబియాకు (Palestinians To Libya)తరలించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత�
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ను అమెరికాకు తెచ్చేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నం చాలాచాలా ఖరీదైనదిగానే కనిపిస్తున్నది. అవును మరి.. ట్రంప్ పుణ్యమాని యాపిల్కు ‘మేక్ ఇన్ యూఎస్'
ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో పర్వతారోహణ చేస్తుండగా తెలుగు టెకీ విష్ణు ఇరిగిరెడ్డి (48) ప్రమాదవశాత్తూ మరణించారు. విష్ణు, మరో ముగ్గురు గ్రానైట్ శిలలతో కూడిన కొండ వంటి ప్రదేశంపైకి ఎక్కుతుండగా త�
వలస నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, 2024-25 ఆర