US Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను మరోసారి టార్గెట్ చేశారు. మిత్రదేశం అని చెప్పుకుంటూనే 50శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్ 25శాతం అదనంగా
అమెరికాకు వచ్చే విదేశీయులను ఏదో విధంగా ఆటంకపరచడం, దేశంలో ఉన్నవారిని ఏదో మిషతో వెళ్లిపోయేలా నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం మూలంగా భారత రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, తక్షణమే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కల్లెపు �
అమెరికాలోని ఒహియో రాష్ట్ర సొలిసిటర్ జనరల్గా భారత సంతతి న్యాయవాది మధురా శ్రీధరన్ నియమితులయ్యారు. అమెరికాలో 2003లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఒహియో వర్సెస్ ఈపీఏ కేసు విషయంలో సుప్రీంకోర్ట�
అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) జూలై 26వ తేదీన ఉరివేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వె�
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అంటూ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్.. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని అబాసుపాలు చేస�
రష్యాతో తలపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన రెండు అమెరికన్ జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తగినన్ని రష్యన్ అణు జలాంతర్గాములు ఉన్నాయని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.
Russia - America | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతున్నది. తన దారికి రాని దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్య
చిత్రంలో దట్టంగా గుమికూడి కనిపిస్తున్నది చీమలు కాదు.. గాజాలో ఆకలికి అల్లాడుతున్న ప్రజలు. అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఫొటోను చిత్రీకరించింది.
అమెరికాలో అవార్డుల పంట పండించిన శ్రీవిద్యది సికింద్రాబాద్లోని నేరెడ్మెట్. చదువుల్లో టాప్. తల్లి చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి.. అక్కడ అద్భుతాలే చేసింది. శ్రీవిద్య తల్లిపేరు నమిత. బడి నుంచి వచ్�
మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం,
అమెరికాలో జన్మతః పౌరసత్వం అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అయితే ఈ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్స�
ప్రపంచంలో అత్యంత పొడవైన మెరుపుగా 2017 అక్టోబరులో మెరిసిన మెరుపు రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలోని గ్రేట్ ప్లెయిన్స్ వెంబడి టెక్సాస్ నుంచి కాన్సాస్ వరకు 829 కి.మీ. (515 మైళ్లు) పొడవున ఈ మెరుపు వెలుగుల�