లోహాలను బంగారంగా మార్చే సరికొత్త పద్ధతిని కనుగొన్నట్టు అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ‘మారథాన్ ఫ్యుజన్' అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. అణు భౌతిక శాస్త్రం, ఫ్యుజన్ టెక్నాలజీ (కేంద్రక సంలీనం)లో �
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ (Bomb The Plane) ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. ఈజీజెట్కు (Easyjet flight) చెందిన విమానం లండన్లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్తున్నది. విమానం గాలి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి శాంతి దూతగా మారారు. మరో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశారు!. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు
తమ దేశానికి రావాలనుకునే వారికి వీసా, పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. వీటికోసం నిర్వహించే పరీక్షలు ఇకపై సంక్లిష్టంగా మార్చనున్నారు.
TRF | పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిస�
గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్స్ ఎల్లవేళలా తమ వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ను అందుబాటులో ఉంచుకోవాలని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది.
India – Pak War | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని పేర్కొంది.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్పై మరోసారి విమర్శలు గుప్పించారు. పావెల్ ఓ మూర్ఖుడని కామెంట్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Priyanka Jain | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక జైన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తుంటారు.
అమెరికాతో 2020 ఫిబ్రవరిలో కుదిరిన రూ. 5,691 కోట్ల ఒప్పందం కింద భారతీయ వైమానిక దళానికి అందాల్సిన ఆరు అపాచీ ఏహెచ్ -64 హెలికాప్టర్లలో మూడు మంగళవారం భారత్ చేరుకున్నాయి.
నూరు సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘అమెరికా కల’ 21వ శతాబ్దం మొదటి పాతికేండ్లలోనే కరిగిపోతుందని ఎవరూ ఊహించలేదు. 1980లో మొదలైన గ్లోబలైజేషన్ 2010 వరకూసాగిందని అంచనా. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయుల ‘డాలర్ డ్రీమ్స్