ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రస్తుతం ఆగ్నేయాసియా పర్యటనలో ఉన్న విషయం తెలుసు కదా. ఆమె బుధవారం సింగపూర్ నుంచి వియత్నాం వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని గంటల పాటు ఆమె ప్రయాణాన్ని వాయిదా �
Afghanistan | దాడులు జరగొచ్చు!.. ఆఫ్ఘన్లో పౌరులను హెచ్చరించిన ఆ మూడు దేశాలు! | తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన రోజు రోజుకు అమెరికాతో సహా పలు దేశాలకు కష్టాలు పెరిగాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్లో పలు దేశాల పౌరుల భద్ర�
Washington | అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. పోలీసులు కాల్పుల్లో అనుమానితుడు మరణించాడు. తూర్పు వాషింగ్టన్లోని ఫిన్లీల�
యంగ్ హీరో నిఖిల్ తన పని తాను చేసుకుంటూనే మరోవైపు ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తుంటాడు. కరోనా సమయంలోతన సొంత ఖర్చులతో చాలా మందికి సాయం అందించాడు. అయితే కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో పర�
కాబూల్: ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో చెప్పిన ఆగస్ట్
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల విజయం వెనుక కీలకపాత్ర పోషించింది పాకిస్థాన్, అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్ ( Pakistan ISI ) అని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి, రిపబ్లికన్ నేత స్టీవ్ చాబోట్ ఆరోపించారు. తాలిబన్ల వ
గల్లంతు| అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్రేస్ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కుర�
పైన ఉన్న రెండు ఫొటోలను చూశారా? ఎడమ వైపున ఉన్న ఫొటో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. జపాన్లోని ఐవో జిమా దీవిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అమెరికా బలగాలు అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఉంచుతున్న ఫొట
Afghanistan | భారత్ నుంచి కాబూల్కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించి�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వ�
హైదరాబాద్ : నవంబర్లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ �
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో అమెరికా ఓ భయానకమైన గందరగోళాన్ని సృష్టించిందని విమర్శించింది చైనా. 20 ఏళ్ల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడో పద్ధతి లేకుండా ఉపసంహరించడం వల్లే ఈ దుస్థితి న