వాషింగ్టన్: కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి బుధవారం ప్రెసిడెంట్ జో బైడెన్ అధికారిక ప్రకటన చేయ�
ఇస్లామాబాద్: చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రత ముప్పు ఉందంటూ టూర్నే రద్దు చేసుకున్న విషయం తెలుసు కదా. �
Climate change | వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కిం�
అమెరికా | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ మోత కొనసాగుతూనే ఉన్నది. సెంట్రల్ ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
న్యూఢిల్లీ: ఇండియాలో ఆగస్ట్లో ఏకంగా 18 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఇది మొత్తం జీ7 దేశాలు అన్నీ కలిపి ఇచ్చిన దాని కంటే కూడా ఎక్కువని తెలిపింది. జ�
Student Dead | దుండగుడి కాల్పుల్లో విద్యార్థి మృతి | నార్త్ కరోలినాలోని పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుడి కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అమెరికాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం సముద్రంలో కూలిపోయింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి టేకాఫ్ అయిన ఆ హెలికాప్టర్ శాన్ డియాగో దగ్గర సముద్రంలో కూలినట్లు యూఎస్ నేవీ ఒక ప్రకటనలో వ
రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించిన అమెరికా.. ఇప్పుడు తాను విధించిన డెడ్లైన్లోపే ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి అమెరికా చివరి సైనికుడు కూడా ఆఫ్�
US Troops | ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా బలగాల ( US Troops ) ఉపసంహరణ ముగిసింది. బలగాల ఉపసంహరణను పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ నెల 31వ తేదీలోగా బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప�
అమెరికాపై తాలిబన్లు( Taliban ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు పేల్చేసిన విషయం తెలుసు కదా.